Andhra PradeshHome Page Slider

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చిన జగన్

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డికి సీఎం జగన్ బీఫామ్స్ అందించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెడ్డి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులను కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు ముఖ్యమంత్రికి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పోటీలో లేకుంటే ఏపీ రాజ్యసభ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.