Home Page SliderTelangana

కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.