Breaking NewsHome Page SliderNationalNews Alert

ఉత్త‌రాదిలో భూకంపం

ఉత్త‌ర భార‌తదేశాన్ని భూకంపం వ‌ణికించింది.మంగ‌ళ‌వారం ఉద‌యం కైలాస ప‌ర్వ‌తం చుట్టూ భూమి కంపించిపోయింది.భార‌త్ స‌హా నేపాల్,భూటాన్‌,చైనా,బంగ్లాదేశ్ లో భూకంపం సంభ‌వించింది.ఏకాశం స్థానాల వ్య‌వ‌ధిలో అన్నీ చోట్ల స‌గ‌టున 7.1 గా రిక్ట‌ర్ స్కేల్ పై భూకంప తీవ్ర‌త న‌మోదైంది.ఢిల్లీలో 4 సెక‌న్ల పాటు భూమి కంపించింది. గోక‌ర్ణేశ్వ‌ర్ లో భూకంపం కేంద్రం ఉన్న‌ట్లు గుర్తించారు.నేపాల్‌,టిబెట్ స‌రిహ‌ద్దులో ఈ భూపంక కేంద్రం ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. మ‌రో 12 రోజుల వ్య‌వ‌ధిలో ఇంకో భూకంపం వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

BREAKING NEWS: HMPV వైరస్ తో ప్ర‌మాదం లేదు