viral

Breaking Newshome page sliderHome Page SliderNewsTelanganaviral

కొత్త మద్యం షాప్ లకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపుకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. దరఖాస్తులు నేటి నుండి అక్టోబర్ 18 వరకు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో షాపులు

Read More
Home Page SliderInternationalLifestyleNews Alertviral

వేల కోట్ల సంపద విరాళమిచ్చిన ప్రపంచకుబేరుడు

ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండవ కుబేరుడయిన ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఒరాకిల్‌లో అతనికి  41

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsviral

వైసీపీలోకి కూటమి కీలక నేతలు..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష హోదా అంశంపై హైకోర్టులో పిటిషన్ లు , వైసీపీ

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

స్మితా సబర్వాల్‍కు హైకోర్టులో ఊరట

కాళేశ్వరం కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‍కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

భవిష్యత్తులో కూడా పన్నుల తగ్గింపు

ప్రధాని మోదీ దేశ స్వయంసమృద్ధిలో ముందడుగు వేస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. దేశం కోసం భవిష్యత్తులో కూడా పన్నుల తగ్గింపు కొనసాగుతుందన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slidermoviesNewsTelanganaviral

‘ఓజీ’ థియేట‌ర్‌లో ఫ్యాన్స్‌ మీద స్పీకర్లు పడి గాయాలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓజీ సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ అగ్నిమిస్సైల్ విజయవంతం

దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు పై నుండి మొబైల్‌ లాంఛర్‌ అగ్నిమిస్సైల్‌ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ విజయంతో భారత ఆయుధ శక్తి మరో కీలక ముందడుగు వేసింది.

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

తిరుమలలో పీఏసీ-5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ5)ను తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelanganaviral

కేసీఆర్ అందుకే ఓడిపోయారు

తెలంగాణ ప్రజలంతా స్థానికంగా మా ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అనుకున్నారని, అందరూ అలాగే అనుకోవడంతోనే కేసీఆర్ సీఎం కాలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsPoliticsviral

అమెరికాకు ఇలా కూడా వెళ్లొచ్చు

అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికాకు దారులు మూసుకుపోయాయని

Read More