crime

crimeHome Page SliderNews AlertTelanganatelangana,

ఈ తీర్పును స్వాగతిస్తున్నాం..కిషన్ రెడ్డి

తెలంగాణ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు విధించిన శిక్ష సరైనదేనని పేర్కొన్నారు.

Read More
crimeHome Page SliderNews AlertTelanganaviral

మసీదులో నమాజ్‌కు వచ్చిన యువకులు ఏం చేశారంటే..

హైదరాబాద్‌లోని నాంపల్లిలో దర్గా యూసిఫిన్‌కు నమాజ్ కోసం వచ్చిన హుస్సేన్, రియాన్ అనే ఇద్దరు యువకులు విచక్షణ లేకుండా ప్రవర్తించారు. వారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు

Read More
crimeHome Page SliderNewsNews AlertTelangana

దిల్‌సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల దోషులకు హైకోర్టు తీర్పు ఇదే..

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చి పాయింట్ల వద్ద రెండు బాంబులు కొద్ది సేపు వ్యవధిలో పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ పేలుళ్లలో

Read More
crimeHome Page SliderTelanganatelangana,viral

ఎమ్మెల్యే ఫోటోతో వివాహ వెబ్‌సైట్లో మోసం..

తన కాలేజ్ మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫోటోలను పెళ్లి కొడుకుగా పెట్టి నాలుగు రాష్ట్రాలలో పెళ్లి పేరుతో 26 మంది యువతులను మోసం చేసిన ఘటన

Read More
Andhra PradeshcrimeHome Page SliderNews Alert

కత్తులు చూపించి 3.7 కిలోల బంగారం దోపిడీ..

చిత్తూరు జిల్లా వి.కోటలో దారుణం జరిగింది. ఇక్కడ అటవీప్రాంతంలో ప్రయాణికుల వద్ద ఉన్న 3.7 కిలోల బంగారాన్ని కత్తులతో బెదిరించి  దుండగులు అపహరించారు. తమిళనాడులోని వేలూరు నుంచి

Read More
crimeHome Page SliderNationalNews Alertviral

ఐదేళ్ల క్రితం చనిపోయిన భార్య ప్రత్యక్షం..భర్తకు జైలుశిక్ష..

అచ్చం సినిమా సంఘటనలాగే ఉన్నా, ఇది నిజంగా జరిగింది. ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన భార్య ప్రత్యక్షం కావడంతో అతనిపై హత్యా నేరం తొలగిపోయింది. 2020లో తన

Read More
crimeHome Page SliderNewsTelanganatelangana,

మైనర్లకు బండిస్తే..ఇకపై న్యూ రూల్స్..

లైసెన్సులు లేని మైనర్లకు వాహనాలు ఇస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ నోటీస్ విడుదల చేసింది. వారు తెలిసీ తెలియక వాహనాలు నడుపుతూ

Read More
crimeHome Page SliderInternationalNewsviral

కార్చిచ్చు నెపంతో నిత్యానంద కబ్జా…

దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో కొంత భాగాన్ని కబ్జా చేయడానికి నిత్యానంద, అతని అనుచరులు ప్రయత్నించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అక్కడ ఇటీవల వ్యాపించిన కార్చిచ్చును

Read More
crimeHome Page SliderNationalNews Alertviral

ఘోరం..నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలో సుమ్రా గ్రామంలో  దారుణ ఘటన జరిగింది. భానుబెన్ తోరియా(32) అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Read More
Andhra PradeshcrimeHome Page SliderNews Alert

ప్రేమోన్మాది దాడి కేసులో కీలక విషయాలు..

 విశాఖలో ఒక ప్రేమోన్మాది ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో కత్తితో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ దాడిలో

Read More