సబ్ మెరైన్ మునిగి ఆరుగురి మృతి..
ఈజిప్టులోని ప్రముఖ రేవు నగరమైన హుర్ఘడలో సబ్ మెరైన్కు ప్రమాదం జరిగింది. ఎర్ర సముద్రంలో పర్యాటకుల జలాంతర్గామి మునిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీనితో ఆరుగురు మృతి
Read Moreఈజిప్టులోని ప్రముఖ రేవు నగరమైన హుర్ఘడలో సబ్ మెరైన్కు ప్రమాదం జరిగింది. ఎర్ర సముద్రంలో పర్యాటకుల జలాంతర్గామి మునిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీనితో ఆరుగురు మృతి
Read Moreభద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈప్రమాదంలో పలువురు మరణించారు. భవన శిథిలాల కింద కూడా ఇంకా
Read Moreదక్షిణ కొరియాలో కార్చిచ్చు వ్యాపించింది. పొడిగాలుల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. ఈ మంటలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలను ఆపేందుకు వెళ్లిన ఒక హెలికాఫ్టర్
Read Moreహైదరాబాద్లోని కూకట్ పల్లి వద్ద ఐడీఎల్ చెరువు సమీపంలో డీజిల్ ట్యాంకర్లో అకస్మాతుగా మంటలు అంటుకున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగసి పడడంతో పక్కనున్న కారు కూడా దగ్ధమయ్యింది.
Read Moreపుణెలోని హింజెవాడీ ఐటీ పార్క్ వద్ద ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సు తగలబడడం సంచలనం కలిగించింది. హఠాత్తుగా ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Read Moreగన్నవరం మండలం చిన్న అవుటపల్లి ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.విజయవాడ నుండి ఏలూరు
Read Moreఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి వద్ద రాయల్పాడులో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో బస్సులు ముందు భాగం నుజ్జునుజ్జుగా
Read MoreSLBC టన్నెల్లో మానవ అవయవాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. శనివారం రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టి లోపల ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో మట్టి తొలగింపును చర్యలను
Read Moreమహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన సోమారపు ప్రవీణ్కుమార్(40) కి కార్ డ్రైవింగ్లో వచ్చిన హార్ట్ ఎటాక్ అతనితో పాటు, అతని కుటుంబాన్ని బలితీసుకుంది. ఎల్ఐసీ ఉద్యోగి ప్రవీణ్
Read Moreనంద్యాల జిల్లా గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో మహానంది వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వాటన్నింటిని దారిమళ్లించారు.గుంతకల్లు నుంచి
Read More