Author: sameer Mohd

Home Page SliderTelangana

మై హోమ్ గ్రూప్ సంస్థకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

నిర్మాణ రంగంలో మైహోమ్ గ్రూప్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మైహోమ్ గ్రూపు సంస్థకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్

Read More
Home Page SliderNational

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు డాక్టర్లు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా

Read More
Home Page SliderInternational

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

చిన్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం

Read More
Andhra PradeshHome Page Slider

కులశేఖర్ ఇకలేరు

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ గేయ రచయిత కులశేఖర్ మృతిచెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం

Read More
Home Page SliderTelangana

రోడ్డు ప్రమాదంలో సిమెంట్ లారీ దగ్ధం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

Read More
Home Page SliderNational

ప్రియాంక గాంధీకి సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

వయనాడ్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు

Read More
Home Page SliderTelangana

ఒక్క స్టూడెంట్ కోసమే ఆ పాఠశాలలో ఓ టీచర్ బోధన

ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ. 12.84 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇది ఎక్కడో కాదు మన తెలంగాణ

Read More
Andhra PradeshHome Page Slider

ఢిల్లీలో పవన్ కల్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో పవన్ భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను పవన్‌ కల్యాణ్‌

Read More
Home Page SliderTelangana

ఓ విద్యార్థి ప్రాణం తీసిన పూరీలు

స్కూల్ లంచ్ టైంలో భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన బేగంపేటలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిగూడకు

Read More
Home Page SliderTelangana

ఆర్టీసీ బస్సులో గుండె పోటుతో వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన డొంకెన పాండు గీత కార్మికుడు పని మీద

Read More