Author: avvsn murthy

Home Page SliderNationalNews

భారతదేశంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారు కోట్లలో?

భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీలో మాట్లాడతారు. బెంగాలీని 9.72 కోట్ల

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమా?

AP: గత రెండుసార్లు ఎలక్షన్లలో ఎంఎల్ఏ పదవికి రాధాకు పోటీచేసే అవకాశం దక్కలేదు. కొన్నేళ్లుగా ఆయన టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నారు. వంగవీటి రంగా వారసుడిగా

Read More
Home Page SliderNewsTelanganaTrending Today

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం, సీజ్‌.. నలుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లోని హుమాయున్‌ నగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్‌ న్యూ అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మరోసారి పెద్దయెత్తున డ్రగ్స్‌

Read More
Home Page SliderNationalNewsNews Alert

NTPC లాభాల్లో గణనీయమైన పెరుగుదల

ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే

Read More
Home Page SliderNationalNewsNews Alert

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటూ

Read More
Home Page SliderInternationalNews Alert

చెప్పిన మాట వినని ఎంపీలను గెంటేస్తాం: ట్రూడో

వచ్చే ఎన్నికల్లోనూ లిబరల్ పార్టీని తానే నడిపిస్తానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారని గ్లోబల్ న్యూస్ పేర్కొంది. అక్టోబర్ 28 లోపు పదవి నుంచి దిగిపోవాలని

Read More
Andhra PradeshNews Alert

ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ

AP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌లో వెల్లడిచేస్తారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

ఏపీ క్యాబినెట్‌లో పలు నిర్ణయాలకు ఆమోదం..

దీపావళి పండుగ రోజు నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు, పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

లైన్ ఇన్‌స్పెక్టర్‌ రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం..

భద్రాద్రి కొత్తగూడెంలో విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ రైడ్‌లో దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews

ఎంతమంది ఆడపిల్లలను బలి కోరతారు: రోజా

అమరావతిలో టీడీపీకి చెందిన కార్యకర్త, రౌడీ షీటర్‌ దాడిలో సహానా అనే యువతి దారుణంగా హత్య గావింపబడ్డది, ఈ చర్య అత్యంత దారుణమని వైసీపీ నాయకురాలు, మాజీ

Read More