Author: admin

Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రదేశ్ వరదల్లో నష్టంపై రెవిన్యూ శాఖ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ వరదల కారణంగా మొత్తం 179 మండలాలు, 819 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. 422 గ్రామాలు మునగగా, 25 పట్టణాలు, 142 వార్డులు ముంపునకు గురయ్యాయి. మొత్తం

Read More
Home Page SliderInternational

కరాచీ విమానాశ్రయం వద్ద పేలుళ్లు, ఇద్దరు చైనీయులు మృతి

పాకిస్థాన్‌ కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనావాసులు మరణించారు. కనీసం 10 మంది గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనా

Read More
NationalTrending Today

అందువల్లే ప్రమాదం… తమిళనాడు ఎంపీ సంచలన ఆరోపణలు

చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షో తర్వాత హీట్ స్ట్రోక్ కారణంగా ఐదుగురు మరణించడం చాలా బాధాకరమని, అనవసరంగా అంతమందిని పోగేశారని, వారి చావులకు కారణమయ్యారన్నారు డీఎంకే

Read More
National

రతన్ టాటా ఆరోగ్య విషయంలో వదంతులు

సోమవారం రతన్ టాటా రక్తపోటు భారీగా తగ్గడంతో ఈ తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన

Read More
Home Page SliderNational

ఓలా పనైపోయిందా? ఢమాల్ ఢమాల్ అంటున్న ఎలక్ట్రిక్ బైక్ షేర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ₹ 90 దిగువకి పడిపోయింది. టూవీలర్లలో లోపాలు, సోషల్ మీడియా వేదికగా కస్టమర్ల విమర్శలతో కంపెనీ వాల్యూ పడిపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్

Read More
Home Page SliderInternational

ఓర్నీ ఇంతలోనే తప్పైపోయిందంటున్న మాల్దీవులు అధ్యకుడు

తత్వం బోధపడితే కానీ ఎవరికైనా అసలు విషయం తెలియదు. అప్పటి వరకు ఎగిరిగంతులేసిన వారే, అవసరం కోసం విధానాలు మార్చుకుంటారు. మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు కూడా

Read More
Home Page SliderNational

బాయ్స్ కష్టాలను కళ్లారా చూసి చలించిపోయిన సీఈవో

దేశంలో స్విగ్గీ, జోమాటో గురించి తెలియనివారుండరు. ఆ రెండు కంపెనీలు దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీలో అంత పాపులర్ అయ్యాయి. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కోట్లు సంపాదిస్తున్నారని

Read More
Home Page SliderTelangana

హుజుర్‌నగర్‌ వాసుల కల నెరవేర్చిన మంత్రి ఉత్తమ్

హుజుర్‌నగర్‌ అభివృద్ధిపై మరోమారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్క్ చూపించారు. ఎంతో కాలం నుండి పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐ.టి.ఐ) కావాలని స్థానికుల నుంచి డిమాండ్‌కు పరిష్కారం

Read More
Home Page SliderNational

నకిలీ SBI బ్రాంచ్, నిరుద్యోగుల నుంచి లక్షల వసూళ్లు

మోసగాళ్లకే మోసగాళ్లను చూస్తున్నాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడం ఇవాళా, రేపు సర్వసాధారణమైపోయింది. చీటింగ్ చేసేందుకు కాదేదీ అనర్హం అన్నట్టుగా ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో మోసగాళ్లు ఉద్యోగాల

Read More
Home Page SliderNational

సుప్రీం కోర్టులో ఈషా ఫౌండేషన్ నిర్వాహకుడు సద్గురుకు ఊరట

ఆధ్యాత్మిక గురువు సద్గురుకు పెద్ద ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌పై దాఖలైన కేసులను దర్యాప్తు చేయాలని తమిళనాడు పోలీసులను, మద్రాస్ హైకోర్టు ఆదేశించగా, సుప్రీంకోర్టు ఇవాళ నిలిపేసింది.

Read More