బీజేపీపై రాహుల్ సంచలన ట్విట్
భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళకు చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఈ యాత్రలో అడుగడుగున బీజేపీపై విమర్మనాస్త్రాలు సంధిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ బీజేపీపై మరో ఆరోపణ చేశారు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోదీ , చైనాకు అప్పగించారంటూ ఆరోపించారు రాహుల్. ఆ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో కేంద్రం సమాధానం చెప్పాలని ట్వీట్ చేశారు.