ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం సచివాలయంలో జేఏసీ నేతలతో సుదీర్ఘంగా భేటీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎసీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే అద్భుతాలను చైనాకు చెందిన ఎక్స్పెంగ్ సంస్థ(XPeng) వాస్తవం చేయబోతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్ల తయారీకే పరిమితం కాకుండా, ‘ఫ్లయింగ్ కార్లు’,
