తరగతి గదిలో విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్..
మంచిచెడులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దవలసిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థులకు దగ్గరుండి తరగతి గదిలో మద్యం పోసి, తాగించిన ఘటన సంచలనం కలిగించింది.
Read Moreమంచిచెడులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దవలసిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థులకు దగ్గరుండి తరగతి గదిలో మద్యం పోసి, తాగించిన ఘటన సంచలనం కలిగించింది.
Read Moreజేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో బీటెక్ కోర్సు ప్రవేశాల కోసం ఏప్రిల్ 2 నుండి 8 వరకూ
Read Moreటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఎంతో వినయంగా ఉంటారు. ఎవరు తమ ఇంటికి వచ్చినా, ఎవరు మాట్లాడినా మర్యాదగా పలకరిస్తారు. అయితే ఒక సరదా వీడియోలో
Read Moreఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.
Read Moreదేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ మొదలయ్యింది. 26-11 ముంబయి దాడుల కీలక నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుండి భారత్కు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. ఎన్ఐఏ
Read Moreహైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఇక్కడ కాపర్ రీసైక్లింగ్ యూనిట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో
Read Moreప్రస్తుతం జరుగుతున్న సాంప్రదాయ యుద్ధాల స్థానంలో ఇకపై ఆర్థిక, సైబర్ యుద్ధాలే జరుగుతాయన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత భూమి,
Read Moreఏపీలోని నెల్లూరు జిల్లాలో కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి ఒక మహిళను దారుణంగా, అఘాయిత్యంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలు నాగలక్ష్మిని
Read Moreబాలీవుడ్ గ్రీకువీరుడు, చిన్నపిల్లల సూపర్ హీరో హృతిక్ రోషన్ అమెరికాలోని డల్లాస్లో అభిమానులను నిరాశపరిచారు. ఇటీవల జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో లక్షలు పెట్టి టిక్కెట్లు
Read Moreదేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఛావా చిత్రం ఓటీటీలో రావడానికి సిద్ధమయ్యింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం ఏప్రిల్ 11నుండి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
Read More