Home Page SliderInternationalNews AlertTrending TodayVideosviral

‘చంపేస్తున్నారు..కాపాడండి’.. పాక్ టీవీ యాంకర్ మొసలికన్నీరు

భారత్ ఆర్మీ మెరుపుదాడి చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అయితే కేవలం ఉగ్రస్థావరాలపై దాడులు చేసినా కూడా పాకిస్థాన్ అక్కడి మీడియాలో మొసలికన్నీరు కారుస్తోంది. ఈ దాడి నుద్దేశించి టీవీలో మాట్లాడుతూ టీవీ యాంకర్ కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్‌పై భారత రక్షణ శాఖ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. దీనిలో ఉగ్రవాద స్థావరాలపైనే మిలటరీ దాడులు జరిపినట్లు స్పష్టంగా పేర్కొంది.