Skip to content
Monday, November 3, 2025
Latest:
  • కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది
  • ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ
  • SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్
  • కాశీ బుగ్గ ఘటన రిపీటయ్యిందో జాగ్రత్త : పవన్ కళ్యాణ్
  • సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
NationalNews

జాతీయ పతాకమే దేశ ప్రజల డీపీ

August 2, 2022 sri harini

మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ప్రజలందరూ మూడు రోజుల పాటు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని, ఆగస్టు 13 నుండి 15 వరకూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలనీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 2 నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. దేశప్రజలందరూ ఆయనకు ఋణపడి ఉంటారనీ, మనమెంతో గర్వించే రీతిలో జాతీయ పతాక రూపకల్పన చేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తన సోషల్ మీడియా ఖాతాల (DP) ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీపీలను మార్చానని… అందరూ కూడా త్రివర్ణ పతాకంతో కూడిన ప్రొఫైల్ ఫోటో డీపీగా మార్చుకోవాలని కోరారు. ఆయన కూడా తన డీపీ చేంజ్ చేసి ట్వీట్ చేసారు.

అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడిచి, తమ ఖాతాల డీపీలను జెండా రంగులతో నింపేసారు. దేశ ప్రజలందరూ కూడా తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ, ఆగస్టు 2-15 తేదీల మధ్య సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్… డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని అభ్యర్థించారు. అలాగే ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకున్నారు.

  • లోక్‌సభలో పచ్చి వంకాయతో ఎంపీ రచ్చ రంబోలా..!
  • ఏపీలో ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు

You May Also Like

సంచలన పరువు హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు..

March 10, 2025 sri harini

గుండెపోటుతో యువ క్రికెట‌ర్ మృతి

November 29, 2024 RKK DAAMISETTI

బొట్టు ఉంటేనే దాండియాలో ఎంట్రీ ..

October 5, 2024 sameer Mohd

National

ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ
Breaking NewsHome Page Sliderhome page sliderNational

ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ

November 3, 2025 Ismail Shaik

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు దేశంలోని సైన్స్, టెక్నాలజీ రంగాలకు పెద్ద ఊతమిచ్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఢిల్లీ

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం
Breaking Newshome page sliderHome Page SliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

November 3, 2025 Ismail Shaik
ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ
Breaking Newshome page sliderHome Page SliderNational

ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ

November 3, 2025 Ismail Shaik
అక్టోబరులో జీఎస్టీ ఆదాయం రూ. 1.96 లక్షల కోట్లు
BusinessHome Page SliderNationalNews Alert

అక్టోబరులో జీఎస్టీ ఆదాయం రూ. 1.96 లక్షల కోట్లు

November 1, 2025 sri harini

International

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?
HealthHome Page SliderInternationalNews

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?

November 1, 2025 sri harini

ఇంటర్నెట్ డెస్క్ : ఒక్కొక్కసారి మంచి ఆహారం తీసుకుంటున్నా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది అనుభవమే. జంక్ ఫుడ్ తినకుండా ప్రోటీన్లు, పండ్లు తింటున్నా

బ్రిటన్ లో దారుణం – జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం
Breaking Newshome page sliderHome Page SliderInternational

బ్రిటన్ లో దారుణం – జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం

October 28, 2025 Ismail Shaik

ManaSarkar Youtube

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Spiritual

Today Top Stories

  • కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది
  • ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ
  • SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్
  • కాశీ బుగ్గ ఘటన రిపీటయ్యిందో జాగ్రత్త : పవన్ కళ్యాణ్

Most Viewed

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (8,886)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,463)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,187)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,035)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (4,796)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,420)
Copyright © 2025 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.