Breaking Newshome page sliderHome Page SliderTelangana

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ స్పీకర్

ఫిరాయింపు కేసులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పర్వతీశ్వర్‌రావు… ఈ నెల 19, 20 తేదీల్లో నలుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరపనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.

వివరాల్లోకి వెళ్తే—
నవంబర్ 19న తెల్లం వెంకట్రావ్‌, డాక్టర్ సంజయ్‌లను స్పీకర్ విచారించనున్నారు.
నవంబర్ 20న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీల విచారణ జరగనుంది.

ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్ కార్యాలయమే నేరుగా విచారణ ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.