nirmala seetaraman

Home Page SliderNational

“బడ్జెట్‌పై ఇండియా కూటమి నేతల దుష్ప్రచారం-ప్రజలలో దురభిప్రాయం కలిగిస్తున్నారు”..నిర్మలా సీతారామన్

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేవలం ముఖ్యాంశాలు మాత్రమే ప్రస్తావిస్తాం. ప్రతీ రాష్ట్రం పేరును ఆయా రాష్ట్రాలకిచ్చిన గ్రాంట్లను ప్రస్తావించే అవకాశం రాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజలలోకి

Read More
Home Page SliderNational

క్రీడా రంగానికి భారీ బడ్జెట్ ప్రకటన..

2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రీడా రంగానికి భారీ బడ్జెట్ కేటాయించారు ఆర్థిక మంత్రి. ఏకంగా క్రీడలకు రూ.3442.32 కోట్లు కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఖేలో

Read More
Home Page SliderNational

అమరావతికి నిర్మలమ్మ బంపర్ ఆఫర్

ఎన్డీయేలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రబడ్జెట్‌లో పెద్దపీట వేశారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు నిర్మల

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీకి తక్షణం 15 వేల కోట్లు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సహకారం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద 15 వేల కోట్లిస్తామని చెప్పారు.

Read More
Home Page SliderNational

బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలాసీతారామన్ భేటీ

ఢిల్లీలోని భారత్ మండపంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బడ్జెట్ రూపకల్పన గురించి విధి, విధానాల గురించి చర్చలు జరుగుతున్నాయి.

Read More
Home Page SliderTelangana

ఇప్పుడే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్న నిర్మలా సీతారామన్ భర్త

మోదీ ప్రభుత్వం వచ్చాకే దేశం అత్యంత సంక్షోభ, క్లిష్ట పరిస్థితుల్లో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. నిరుద్యోగం,

Read More
Home Page SliderNational

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఊరట!

కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం స్లాబ్‌లను సరళీకృతం చేసింది. సంవత్సరానికి ₹ 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. ₹ 5 లక్షల నుండి —

Read More
Breaking NewsHome Page SliderNational

ఎయిమ్స్‌లో చేరిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆమె ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు.

Read More
Home Page SliderNationalPoliticsTelangana

వాడివేడిగా కొనసాగిన పార్లమెంట్‌… రేవంత్‌, నిర్మల మధ్య వార్‌…

ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. క్వశ్చన్‌ అవర్‌లో ఎంపీ రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. క్వశ్చన్‌ అవర్‌

Read More