బీజేపీ మేనిఫెస్టో విడుదల, కేసీఆర్ సర్కారు అవినీతిపై విచారణ కమిషన్ ఏర్పాటు
- ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్.
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ.
- రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్.
- 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత.
- సబ్సిడీ పై విత్తనాలు… వరిపై బోనస్.
- ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.
- ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు.
- మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు.
- ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ.
- బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు.
- ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు.
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
- ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు..
- PRC పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి PRC
- జీఓ 317 పై పునః సమీక్ష
- గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు
- 5 ఏళ్ల కు లక్ష కోట్ల తో బీసీ అభివృద్ది నిధి
- రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం
- తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం..
- అన్ని పంటలకు పంట భీమా… భీమా సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
- 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
- వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం