Andhra Pradeshhome page sliderHome Page Slider

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.