Home Page SliderTelangana

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ ర్ రెడ్డికి బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ స్థానం కేటాయించింది. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో చేవెళ్ల నుంచి ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించారు.