Home Page Sliderhome page sliderTelangana

కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం

కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కులగణన పూర్తి చేసిన తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభ ఆమోదించి అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.