Andhra PradeshHome Page Slider

తనయుడి పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం

టిడిపి నేత నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు చిన్నారి దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం మార్చి 21 వతేదీన తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానానికి విరాళం అందిస్తారు ఆ దంపతులు. అలాగే ఈరోజు కూడా ఒకరోజు అన్న ప్రసాదానికి 33 లక్షల రూపాయల విరాళం తిరుమల దేవస్థానానికి అందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించారు.