Home Page SliderNational

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నేడు జరగబోయే సమావేశంలో పాల్గొన్నారు.  వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వి.శివధర్ రెడ్డి,ఎస్ ఐ బీ ఐజీ బి‌‌‌.సుమతి హాజరయ్యారు