దేశంలోని 40 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు
భారతదేశంలోని దాదాపు 40 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.కాగా ఢిల్లీ,పాట్నా,జైపూర్,కోయంబత్తూర్తోపాటు వడోదరా ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పంపించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ 40 ఎయిర్పోర్ట్ల్లో బాంబ్ స్వ్కాడ్తో తనిఖీలు చేపట్టారు.

