కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్
సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి కరీంనగర్ నుంచి బరిలో నిలవనున్నారు. పార్టీ ఆయనకు కరీంనగర్ సీటును ఖరారు చేసింది.
సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి కరీంనగర్ నుంచి బరిలో నిలవనున్నారు. పార్టీ ఆయనకు కరీంనగర్ సీటును ఖరారు చేసింది.