Author: sameer Mohd

Andhra PradeshHome Page Sliderhome page slider

చిలకలూరిపేట బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు యువకుల దుర్మరణం

పల్నాడు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం వద్ద నూతన బైపాస్‌ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి

Read More
Home Page Sliderhome page sliderTelangana

మిస్ వరల్డ్ పోటీలపై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై యూట్యూబర్ వసీం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. దీంతో అతడు పోలీసుల సమక్షంలో క్షమాపణ

Read More
home page sliderHome Page SliderTelangana

Telugu scribe బీఆర్ఎస్ పార్టీది..

Telugu scribe సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ వాళ్లే నడిపిస్తారని గౌతమ్ గౌడ్ అనే వ్యక్తి తెలిపారు. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మిస్ వరల్డ్

Read More
Home Page Sliderhome page sliderTelangana

మల్లారెడ్డి టైమ్ మిషన్ జర్నీ..వీడియో వైరల్..

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

Read More
home page sliderHome Page SliderTelangana

అడవిలో క్షుద్ర పూజల కలకలం..

మహబూబ్ నగర్ కేంద్రం అప్పనపల్లి శివారులోని అడవిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో క్షుద్ర పూజలు చేశారు. అనంతరం క్షుద్ర

Read More
Home Page Sliderhome page sliderTelangana

భామలను చూసేందుకు టైం ఉంది కానీ.. బాధలు వినేందుకు టైం లేదా..?

మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. అందాల పోటీలకు సీఎం రేవంత్

Read More
home page sliderHome Page SliderTelangana

నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం..

మిస్ వరల్డ్ అవ్వాలన్న కల సహకారమైందని, గెలుపు కోసం చాలా కష్టపడ్డానని థైయిలాండ్ కు చెందిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత పేర్కొన్నారు. ఓ మీడియా ఛానల్

Read More
Home Page Sliderhome page sliderInternational

ప్రియురాలి ఇంటిపై బాంబ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడి రివేంజ్..

తన ప్రేమను తిరస్కరించిన ప్రియురాలి ఇంటిపై బాంబ్ వేసిన ఓ ప్రియుడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్

Read More
home page sliderHome Page SliderTelangana

పామాయిల్ కూలీలకు శుభవార్త

పామాయిల్ కూలీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఖమ్మం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన పామాయిల్ కూలీలు మంత్రి నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో

Read More
home page sliderHome Page SliderNational

ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం .. 32 మంది మృతి

భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, అస్సాంలో మే 31, 2025 నాటికి 32 మంది మృతి చెందారు.

Read More