Andhra PradeshHome Page Slider

అలిపిరి నడక దారిలో మరో చిరుత సంచారం

తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత కనిపించింది.అధికారులు ఆ మార్గంలో 400 ట్రాప్​ కెమెరాలు అమర్చగా చాలా చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు.ఈ బోనుల్లో ఇప్పటికే 2 చిరుతలు చిక్కుకున్నాయి.అయితే ఆగస్టు 22 అర్ధరాత్రి 7వ మైలు దగ్గర మరో చిరుత కదలికను అధికారులు గుర్తించారు. చిరుతకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. కెమెరాకు సమీపంలోనే బోను ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు.