Home Page SliderTelangana

బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది.

బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే: మల్కాజిగిరి- రామచంద్రరావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్ రావు, బెల్లంపల్లి- ఎమాజీ, సంగారెడ్డి- దేశ్‌పాండే రాజేశ్వరరావు, మేడ్చల్- సుదర్శన్ రెడ్డి, చాంద్రాయణగుట్ట- మహేందర్, కంటోన్‌మెంట్ – గణేష్ నారాయణ్, దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి- అనుఘ్నారెడ్డి, అలంపూర్- మేరమ్మ, నర్సంపేట- కె.పుల్లారావు, మధిర -విజయరాజు, నాంపల్లి -రాహుల్ చంద్రలు ఎన్నికల బరిలో ఉన్నారు.