గాజు గ్లాస్ సింబల్ వ్యవహారంపై సాగుతున్న రచ్చకు ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మొత్తం వ్యవహారంపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి, ఎంపీ తేజస్వి సూర్యపై ‘మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ’ కేసు నమోదైంది. తేజస్వి సూర్య 2019లో లోక్సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల్లో