Andhra Pradesh

Andhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.

Andhra PradeshBreaking Newscrimehome page sliderHome Page Slider

తల్లి, తమ్ముడిని కత్తితో హత్య చేసిన వ్యక్తి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. సుంకరపద్దయ్యగారి వీధి, మన్నా చర్చ్ ఎదురుగా జరిగిన ఘటనలో కుమారుడు తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు.

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

విశాఖ పెట్టుబడుల సదస్సు విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ పిలుపు

విశాఖపట్నం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సును (Investment Summit) ఘనవిజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సహచర మంత్రులను

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

లోకేశ్‌పై వైఎస్ఆర్సీపీ సెటైర్లు – ‘గచ్చిబౌలి దివాకర్‌ గుర్తొచ్చాడు’

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్ఆర్సీపీ మరోసారి వ్యంగ్య బాణాలు సంధించింది. నాలుగు గంటల్లో నాలుగు వేల మంది ప్రజల అర్జీలు విన్నామనే లోకేశ్‌

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సోమవారం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కాశీ బుగ్గ ఘటన రిపీటయ్యిందో జాగ్రత్త : పవన్ కళ్యాణ్

కాకినాడ : కాశీ బుగ్గ తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చూసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsviral

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట :9 మంది మృతి

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోర విషాదం జరిగింది. ఇక్కడ వేంకటేశ్వర దేవాలయంలో కార్తీక శనివారం ఏకాదశి కారణంగా భక్తులు పోటెత్తారు. దీనితో దర్శనానికి పోటీపడి తొక్కిసలాట

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కవిత రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదు?

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

రాష్ట్రంలో రేపటి నుంచే 33 పత్తి కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపటినుంచి ప్రారంభించాల‌ని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం

మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. “రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రి కందుల దుర్గేశ్ సూచనలు

నిడదవోలు: మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read More