డోన్లో క్రిప్టో కరెన్సీ మోసం
నంద్యాల జిల్లా డోన్లో క్పిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి దాదాపు 200 మంది నుంచి రూ.40కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేశాడు.
Read Moreనంద్యాల జిల్లా డోన్లో క్పిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి దాదాపు 200 మంది నుంచి రూ.40కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేశాడు.
Read Moreడయేరియా బాధితుల సంఖ్య నానాటికీ గణణీయంగా పెరుగుతుంది. ప్రధానంగా విశాఖ వన్ టౌన్లో డయేరియా బారీన పడే వారు అధికమౌతున్నారు. డయేరియా బాధితులున్న చోట ప్రజలందరికీ హెల్త్
Read Moreమహారాష్ట్రకు చెందిన వర్ధమాన క్రికెటర్ గుండెపోటుతో గ్రౌండ్లోనే మరణించిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఛత్రపతి సంభాజినగర్ (పూర్వపు ఔరంగాబాద్ జిల్లా) లోని ప్రధాన క్రికెట్ స్టేడియంలో
Read Moreమహిళపై పెద్దపులి దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగజ్ నగర్లోని గన్నారం అటవీ ప్రాంతం సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళపై
Read Moreపల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువతి కృషితో నాస్తిదుర్భిక్ష్యం అనే విధంగా తొలి ప్రయత్నంలో జడ్జి పోస్ట్ పట్టేసింది. పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా ,సుజాత దంపతుల
Read Moreశ్రీలంక క్రికెట్ టీం టెస్ట్ హోదా పొందాక అత్యంత చెత్త రికార్డును గురువారం నమోదు చేసింది.సౌత్ ఆఫ్రికా టూర్లో ఉన్న శ్రీలంక టీం…తొలి టెస్ట్లో భాగంగా టాస్
Read Moreఆదానితో సోలార్ ఒప్పందాల ప్రచారం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వారి ఆలోచనల్లో వైసీపిని
Read Moreఇద్దరి పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలు నేరం కావని సుప్రీం కోర్టు గురువారం మరో సారి స్పష్టం చేసింది.ఇలాంటి వ్యవహారాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కేసులు నమోదు చేయొద్దని
Read Moreటిడిపిలో ఉన్నప్పుడు అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు, మాజీ యూపిఏ ఛైర్పర్శన్ సోనియాగాంధీని బలిదేవతని,దెయ్యమని ఇలా అనరాని మాటలు అన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి..ఇప్పుడదే సోనియా కాళ్లు
Read Moreసినీ హీరో నాగార్జున హైద్రాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి గురువారం విచ్చేశారు.ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన టొయోటా లెక్సస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన స్వయంగా కారు
Read More