Andhra PradeshHome Page Slider

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సవిత

రాష్ట్ర మంత్రిగా సవిత ప్రమాణస్వీకారం చేశారు.సంజీవ్‌రెడ్డిగారి సవిత, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలిచారు.