రూ.1700కోట్లతో….ప్యాకప్
డిపాజిటర్లను ముంచి ఎంచక్కా దుబాయ్ చెక్కేశాడు ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్.ఈ విషయాన్ని పోలీసులు తాపీగా చెప్పారు.ఫాల్కన్ బాధితులు వారాల తరబడి లబోదిబోమంటుంటే ఏదో కబురు చల్లగా
Read Moreడిపాజిటర్లను ముంచి ఎంచక్కా దుబాయ్ చెక్కేశాడు ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్.ఈ విషయాన్ని పోలీసులు తాపీగా చెప్పారు.ఫాల్కన్ బాధితులు వారాల తరబడి లబోదిబోమంటుంటే ఏదో కబురు చల్లగా
Read Moreతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు వేడుకలను బీ.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.ముందుగా తెలంగాణ భవన్ ఈ మేరకు భారీ కేక్ ను ఏర్పాటు
Read Moreమద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల స్త్రీల సగటు మద్య పానం 1.2% ఉండగా, అస్సాంలో
Read Moreపశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Read Moreఅనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధినిలు సోమవారం క్యాంపస్లో ఆందోళనకు దిగారు.గుర్తు తెలియని అగంతకులు తమ బాత్రూమ్ల లోకి తొంగి చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని
Read Moreచేసిన పనికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ దళిత మాజీ సర్పంచ్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి
Read Moreమనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మద్దులపల్లిలో జరిగింది.వరకట్నపు వేధింపులు తాళలేక, భర్త అక్రమ సంబంధాన్ని తట్టుకోలేక…తీవ్ర మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు
Read Moreగజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఫేస్ బుక్,ఎక్స్,ఇన్ స్టాగ్రామ్ సహా అన్నీ మాధ్యమాల్లో
Read Moreగుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య
Read Moreట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడం ఆలస్యం…వెంటనే సివిల్ పంచాయితీల్లో వేలు పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోదామనుకుంటున్నారు కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు…ఇలాగైతే
Read More