స్థానిక సంస్థల ఎన్నికలు

Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు రహదారి-రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్ పార్కులు, వ్యవసాయ నీటి ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read More