స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు రహదారి-రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్ పార్కులు, వ్యవసాయ నీటి ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read More