Trending Today

Trending news in the world

Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNationalNewsNews AlertTrending Todayviral

భూమిపై శుభాంశు శుక్లా సేఫ్ ల్యాండింగ్..

ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సోమవారం డ్రాగన్‌ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

జగన్ తో కరేడు రైతులు – చంద్రబాబుకు షాక్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డిని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కరేడు గ్రామానికి చెందిన రైతులు కలిశారు. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని వినతి పత్రం

Read More
Breaking NewscrimeHome Page Sliderhome page sliderInternationalNewsTrending Todayviral

కేరళ నర్సు‌కు ఉరిశిక్ష….!ఉరిశిక్ష వాయిదా..?

యెమెన్‌లో కేరళ నర్సు‌ నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. యెమెన్‌ ప్రభుత్వం చివరిక్షణంలో ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ప్రస్తుతం యెమెన్‌ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

బీజేపీపై తీవ్రంగా మండిపడ్డ రాహుల్ గాంధీ

ఒడిశా బాలేశ్వర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. మూడు

Read More
Home Page Sliderhome page sliderNationalNewsNews AlertTrending Todayviral

చైనా సరిహద్దుపై చర్చించాల్సిందే : జైరాం రమేష్

చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్ లో చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ డిమాండే చేశారు. 1962 లో చైనా దురాక్రమణపై లోక్ సభలో

Read More
home page sliderHome Page SliderInternationalNationalNewsNews AlertSportsTrending Todayviral

ఫలించని జడేజా ఒంటరి పోరాటం..2-1తో ఇంగ్లండ్ ముందంజ

ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు. జడేజా ఒంటరి పోరాటం చేసినా, బ్యాటర్లు హ్యాండివ్వడంతో ఫలితం లేకపోయింది. చివరకు భారత జట్టు పోరాడి ఓడిపోయింది.

Read More
Home Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTelanganaTrending Todayviral

అగ్రకులాల నేతలు… బీసీలపై దాడి చేస్తున్నారు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అగ్రకులాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. అగ్ర కులాల నేతలు బీసీలపై దాడికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు.

Read More
home page sliderHome Page SliderInternationalNationalNewsNews AlertSportsTrending Todayviral

సిరాజ్‌కు షాకిచ్చిన ఐసీసీ.

లార్డ్స్ టెస్టులో దూకుడుగా వ్యవహరించిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అతనిపై చర్యలకుపక్రమిస్తూ మ్యాచు ఫీజులో 15 శాతం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTelanganatelangana,Trending Today

తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు….

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జాగృతి

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

ఈడీ విచారణకు హాజరైన ప్రియాంక గాంధీ భర్త

ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకా గాంధీభర్త రాబర్ట్‌ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. భార్య ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.యూకేకు చెందిన

Read More