Author: admin

Breaking NewsHome Page SliderTelanganaTrending Today

విషాహారం తిని విద్యార్ధిని మృతి

ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్ధిని శైల‌జా మృత‌దేహంతో బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌భుత్వ ఆశ్ర‌మ‌ పాఠ‌శాల‌లో స‌రైన పౌష్టికారం

Read More
crimeHome Page SliderTelangana

నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ

ఫ్లాట్ ఫాం పై నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్ల‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.ఇందులో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు.ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని మ‌ధ్య కేర‌ళ జిల్లా

Read More
Breaking NewsHome Page SliderPoliticsTelangana

ఆదాని ఇచ్చిన డ‌బ్బుని వెనక్కిచ్చేస్తున్నాం

గ‌త కొద్ది రోజుల జ‌రుగుతున్న ఆదాని వ్య‌వ‌హారం రాద్దాంతం నేప‌థ్యంలో.. తెలంగాణ‌కు ఆదాని ఇచ్చిన రూ.100కోట్ల‌ను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.ఈ మేర‌కు జూబిలీ

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderPolitics

బాలినేని తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నాడు

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి అన్నం పెట్టిన చెయ్యిని న‌రికేసేలా మాట్లాడుతున్నార‌ని నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ ధ్వ‌జ‌మెత్తారు. అమెరికాలోనూ కాక రేపుతున్న

Read More
Breaking NewsHome Page SliderPoliticsTelangana

ల‌గ‌చ‌ర్ల బాధితులు ఆందోళ‌న చేస్తుంటే రేవంత్ జ‌ల్సా చేస్తున్నాడు

గడ‌చిన 9 నెల‌ల నుంచి ల‌గ‌చ‌ర్ల రైతులు భూమి కోసం పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి క‌నీసం వారితో మాట్లాడేందుకు కూడా సుముఖంగా లేక‌పోవ‌డం దౌర్భాగ్య‌మ‌ని

Read More
Breaking NewsHome Page SliderNational

ప్రారంభ‌మైన పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు

ఢిల్లీలో పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అయ్యాయి,డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హించనున్నారు. మొత్తం 19 రోజులు పాటు స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం

Read More
Breaking NewsHome Page SliderInternationalSports

కోట్లు కొల్ల‌గొట్ట‌డంలోనూ రిష‌బ్ రికార్డు బ్రేక్‌

ఐపిఎల్‌ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్,వ‌ర‌ల్డ్ నం.3 వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ నిలిచాడు.ఒకానొక సమ‌యంలో యాక్సిడెంట్ కి గుర‌య్యి..ఇక

Read More
Breaking NewsHome Page SliderInternationalTelangana

బ్యాంకాక్ నుంచి పాముల‌తో ప్ర‌యాణం

పాముల‌తో బ్యాంకాక్ నుంచి హైద్రాబాద్ వ‌ర‌కు ప్ర‌యాణించారు.కానీ చివ‌ర‌కు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు ప‌ట్టుబ‌డిపోయారు.చెకింగ్ చేస్తున్న అధికారులు సైతం పాముల‌ను చూసి విస్తుబోయారు.ఈ ఘ‌ట‌న హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్

Read More
Home Page SliderNational

ఈనెల 29న విశాఖ‌కు మోదీ

భార‌త ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకు స్థాప‌న

Read More
Breaking NewsHome Page SliderInternationalNationalSports

ఐపిఎల్ మెగా వేలంలో ఓడ‌లు-బండ్లు

ఐపిఎల్ మెగా వేలంలో బండ్లు ఓడ‌లు…ఓడలు బండ్లు అవుతున్నాయి. ఆర్సీబి… విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్‌చేసుకుంది .చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ధోనిని రూ.4 కోట్లకు రిటైన్‌

Read More