Author: admin

Breaking NewsHome Page SliderTelangana

ద్యావుడా….మృతదేహంతో వారం రోజులుగా ఇంట్లోనే!

స‌మాజంలో ఒక్కో రోజు ఒక్కో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంటుంది.విన‌డానికి,చూడ‌డానికి,మాట్లాడ‌డానికి కూడా వీల్లేని విధంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్య‌మౌతున్నాయి.ప్ర‌పంచ మ‌హాన‌గ‌రాల స‌ర‌స‌న మేటిగా నిలిచిన ఈ భాగ్య‌న‌గ‌రంలో

Read More
Breaking NewsPoliticsTelangana

మాట‌ల తూటాలు పేల్చిన కేసిఆర్‌

ప్ర‌జ‌లు,పార్టీ నాయ‌కులు ,తెలంగాణ వాదులంతా ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు సిద్ధంగా ఉండాల‌ని మాజీ సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి స‌హా అధికార పార్టీ కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలంతా కేసిఆర్

Read More
Breaking NewsHome Page SliderTelangana

సీఎంని క‌లిసిన దేశ్ పాండే బృందం

సామాజిక సేవలో పేరుపొందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ ‘దేశ్‌పాండే ఫౌండేషన్’ తెలంగాణలో సేవలను విస్తరించడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి

Read More
Breaking NewsHome Page SliderNational

జయలలిత ఆస్తుల విలువ రూ.4000 కోట్లా?!

త‌మిళ‌నాడు దివంగత మాజీ సీఎం జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో అప్పగించాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్,

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ఆన్లైన్ గేమ్స్ ఆడొద్ద‌న్నందుకు హ‌త్య‌

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. క‌ని పెంచి విద్యాబుద్దులు నేర్పిన క‌న్న‌త‌ల్లినే క‌డ‌తేర్చాడు ఓ క‌సాయి కొడుకు.ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించినందుకు కిరాత‌కంగా హ‌త్య చేశాడు.విశాఖపట్నం మల్కాపురం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ఫీజు పోరుని జ‌య‌ప్ర‌దం చేయండి

వైఎస్సార్‌సీపి అధినేత‌,మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు వైఎస్సార్‌సీపి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించత‌ల‌పెట్టిన ఫీజు పోరు కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఆ పార్టీ మాజీ మంత్రి,అధికార ప్ర‌తినిధి

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్సై ఎ.జి.ఎస్‌.మూర్తి.. ఉదయం స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఆయ‌న స‌స్పెండ‌య్యారు.

Read More
Breaking NewsHealthHome Page SliderTelangana

గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు

హైద్రాబాద్ నగరంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

సోమేపల్లి సాంబయ్య…సకల జన బాంధవుడు!

కిసాన్ సెల్‌ అనే పదం వినగానే పాత, కొత్తతరం నాయకులు, రైతులకు ఠక్కువ గుర్తొచ్చే ఏకైక వ్యక్తి దివంగత మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ

Read More
Breaking NewscrimeHome Page SliderTelanganatelangana,

జిహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్ హేయం

జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమ‌ని మాజీ మంత్రులు కేటిఆర్‌,హ‌రీష్ రావులు ఖండించారు.గురువారం వారు

Read More