Trending Today

Trending news in the world

Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

ఓటమిని అంగీకరించి కాళ్లబేరానికి వచ్చారు : రాజ్‌నాథ్‌ సింగ్‌

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లు చెప్పారు. దాయాది తోక జాడిస్తే

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

ఉగ్రవాదులు ఎలా వచ్చారు: కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్

ఆప‌రేష‌న్ సింధూర్‌పై లోక్‌స‌భ‌లో జరిగిన చర్చపై కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ మాట్లాడారు. ఆప‌రేష‌న్ సింధూర్ గురించి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ చాలా విష‌యాలు చెప్పార‌ని, కానీ

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTrending Todayviral

వైసీపీ కంచుకోటలో కూటమి కుప్పిగంతులు

కూటమి ప్రభుత్వం రాయలసీమపై పట్టు సాధించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కడపలో వైసీపీ పట్టుకోల్పోవడంతో వీరి ఆశలు చిగురించినట్లుగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల తర్వాత

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTrending Todayviral

ఫార్ములావన్ లో పియాస్ట్రి విజయం

స్పా-ఫ్రాంకోరాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి,లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్లో పియాస్ట్రి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTrending Todayviral

అమీర్‌ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు…

బాలీవుడ్ మిస్టర్ పర్‌పెక్ట్ అమీర్ ఖాన్ ఇంటిని 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelanganatelangana,Trending Today

” రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు “

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని

Read More
accidentBreaking NewsHome Page Sliderhome page sliderNationalNewsNews AlertTrending Todayviral

ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌ బారాబంకి జిల్లాలోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మందికి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTelanganaTrending Todayviral

కాసేపట్లో భారీ వర్షం

రానున్న 3-4 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

ఏపీ ఆర్థిక వ్యవస్థ దిగజారింది: వైఎస్ జగన్

కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganaTrending Todayviral

బీజేపీ ఎంపీ కీ తెలంగాణ రోడ్డు కాంట్రాక్టు లు…

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,600 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్

Read More