Author: sameer Mohd

Home Page Sliderhome page sliderNational

కస్టమర్‌పై డెలివరీ బాయ్‌ పిడిగుద్దులు..

సరుకులు డెలవరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ కస్టమర్‌పై దాడికి పాల్పడ్డాడు. అడ్రస్ తప్పుగా పెట్టారంటూ కస్టమర్ తో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో కస్టమర్

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని మర్పల్లి మండలం కోటమర్పల్లికి చెందిన బోయిని విజయ్ కుమార్ (23) ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.3 లక్షలు నష్టపోయి, అప్పులు

Read More
Home Page Sliderhome page sliderNational

రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 31 మంది అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు దేవనహళ్లి సమీపంలోని కన్నమంగళ గేట్ వద్ద ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే.. రేవ్ పార్టీపై ఉత్తర తూర్పు డివిజన్ పోలీసులు

Read More
home page sliderHome Page SliderTelangana

నాంపల్లి కోర్టుకు సీఎం

తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. సీఎం హోదాలో రేవంత్

Read More
Home Page Sliderhome page sliderNational

భీకర గాలులకు ఎగిరిపోయిన చిన్నారులు

దేశవ్యాప్తంగా వర్షాలు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ లో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు సహా చిన్న

Read More
home page sliderHome Page SliderNational

‘రీల్స్’ గొడవ.. ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు

బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన యూపీలోని రాయ్ బరేలీలో గాంధీ ఉద్యాన్ లో జరిగింది. ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్

Read More
Home Page Sliderhome page sliderNational

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షానికి విమానం ముందుభాగం ధ్వంసమైంది. విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుండి శ్రీనగర్

Read More
Home Page Sliderhome page sliderNational

ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఎస్ఐ మృతి

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని కగ్గలిపుర మూలమలుపు వద్ద జరిగింది. కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బస్సు

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఇదేం పని.. రన్నింగ్ బస్సులో ఆటో డ్రైవర్ దాడి..

హైదరాబాద్ లోని మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తన ట్రాన్స్‌పోర్టు ఆటోకు దారి ఇవ్వలేదంటూ రన్నింగ్‌లో ఉన్న

Read More
Home Page Sliderhome page sliderTelangana

పిడుగు పడి సుమారు 14 నిమిషాల పాటు అలాగే వెలుతురు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో పిడుగులు పడ్డాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి సుమారు 14

Read More