Author: sameer Mohd

home page sliderHome Page SliderTelangana

ఆపరేషన్ సింధూర్ ను స్వాగతిస్తున్నాం..

పాకిస్తాన్ కు మరింత గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన తాజాగా ఓ వీడియో సోషల్

Read More
Home Page Sliderhome page sliderNational

ఇండిగో విమానం పేల్చేస్తాం..

ఇండిగో విమానం పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో

Read More
home page sliderHome Page SliderTelangana

ఓల్డ్ సిటీలో హైడ్రా.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత..

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బండ్లగూడలో హైడ్రా కొరడా ఝుళిపించింది. అక్బర్ నగర్ లోని సర్వే నంబర్లు 303 – 306 లో ఉన్న ప్రభుత్వ భూమిలో 2000

Read More
Home Page Sliderhome page sliderNational

‘ఆపరేషన్ సిందూర్’.. మోదీ రియాక్షన్!

భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక భేటీ అయింది. ఈ సమావేశంలో స్ట్రైక్స్ గురించి సభ్యులకు ప్రధాని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది మనందరికీ

Read More
home page sliderHome Page SliderTelangana

భారత్ వైపు చూడాలంటే దేశాలకు వణుకు పుట్టాలి..

ఉగ్రవాద చర్యలకు ప్రతికార చర్యగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. బుధవారం

Read More
home page sliderHome Page SliderTelangana

ప్రపంచ సుందరీమణులకు ఘనస్వాగతం

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో మిస్‌ ఉక్రెయిన్‌, మిస్‌ శ్రీలంక తదితర సుందరీమణులకు

Read More
home page sliderHome Page SliderNational

సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం

ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను భారత సైన్ం నేల మట్టం చేసింది. పాక్ తో పాటుగా పీఓకే లో ఉగ్రవాదుల స్థావరాలు..

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఆపరేషన్ సిందూర్.. సీఎం కీలక నిర్ణయాలు

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ

Read More
home page sliderHome Page SliderTelangana

పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలి..

పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇండియా పవర్ ఏంటో పాకిస్థాన్ కు చూపించారన్నారు. పహల్గామ్ లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని చంపారని

Read More