Author: sameer Mohd

home page sliderHome Page SliderTelangana

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నాం..

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నామని మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ

Read More
Home Page Sliderhome page sliderInternational

మిస్సెల్స్ ఇవ్వండి పాకిస్థాను లేపేస్తాం…

భారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కొందరు ప్రతినిధులు, పౌరులు కోరుతున్నారు. ‘మేం చేసే యుద్ధంలో పాకిస్థాను శిక్షించాలంటే భారత్

Read More
home page sliderHome Page SliderNational

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం దాడి

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకోబడ్డాయి. ఈ దాడుల్లో ఒకరు మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారని భారత ప్రభుత్వం

Read More
Home Page Sliderhome page sliderInternational

బీఎస్‌ఎఫ్‌ కాల్పులు.. ఏడుగురు చొరబాటుదారులు హతం..!

జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ ఎఫ్ తిప్పి కొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న

Read More
Home Page Sliderhome page sliderNational

దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే..

ఓ కుటుంబం దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే, విషయం తెలుసుకున్న నటుడు లారెన్స్‌ వారికి తన వంతు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ‘కూలి చేసుకునే

Read More
home page sliderHome Page SliderTelangana

హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం

హైడ్రా పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. అనంతరం హైడ్రా సిబ్బంది కొత్త

Read More
Home Page Sliderhome page sliderInternational

ఈసారి ఇస్లామాబాద్ పై భారత్ దాడి ?

పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి,

Read More
home page sliderHome Page SliderNational

ముస్లిం న్యూస్ పేజీ బ్లాక్ చేసిన మెటా

ఇన్ స్టాగ్రామ్ లో ముస్లిం వార్తల పేజీకి యాక్సెన్ ను ఇండియాలో మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

పాక్ తో యుద్ధాన్ని ఆపే శక్తి నాకే ఉంది..

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపుతానని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. యుద్ధాన్ని ఆపే శక్తి తనకే ఉందన్నారు. రాత్రి పగలు అనే

Read More
Home Page Sliderhome page sliderInternational

పాక్ గుండెల్లో గుబులు..

పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి,

Read More