Author: sameer Mohd

Andhra Pradeshhome page sliderHome Page Slider

రౌడీషీటర్‌పై దాడి

ఏపీలోని తిరుపతిలో రౌడీషీటర్‌ పప్పు రాయల్‌పై యువకులు దాడికి పాల్పడ్డారు. క్రికెట్‌ ఆడుతున్న యువకులపై మత్తులో పప్పు రాయల్‌ గొడవకు దిగాడు. మద్యం తాగాలి.. వెళ్లిపొమ్మంటూ యువతను

Read More
home page sliderHome Page SliderTelangana

గంజాయి మత్తులో దారుణ హత్య

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో గంజాయి మత్తులో పవన్ గ్యాంగ్ హత్యకు పాల్పడింది. ఓ పార్కులో గంజాయి సేవిస్తూ గొడవ చేస్తున్న ఐదుగురిని

Read More
home page sliderHome Page SliderTelangana

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో ఎన్టీఆర్..!

నందమూరి తారక రామారావు ముని మనవడు జానకీరామ్ తనయుడు తారక రామారావు హీరోగా మూవీ లాంచ్ అయింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తారక రామారావు హీరోగా సినిమాను

Read More
home page sliderHome Page SliderNational

ప్రముఖ నటుడికి అస్వస్థత

తమిళ హీరో విశాల్‌ అస్వస్థత గురయ్యారు. తమిళనాడు – విల్లుపురంలోని ఓ వేడుకలో వేదికపై విశాల్ స్పృహతప్పి పడిపోయారు. ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు విశాల్‌ను

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఫేమస్ కోసం ప్రాణాలతో చెలగాటం..

ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అన్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్. ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు.

Read More
home page sliderHome Page SliderNational

మీడియాతో మాట్లాడొద్దు..

భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ అధికారులకు ఆర్మీ కీలక సూచన చేసింది. భారత్ బలాబలాలపై టీవీ చానళ్ల కు ఇంటర్వ్యూలు

Read More
home page sliderHome Page SliderInternational

ఇండియా, ఇరాన్ మధ్య కీలక చర్చలు

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైన వేళ ఇరాన్, ఇండి యా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి రెండు దేశాల అధికారులు సమావేశం కొనసాగుతున్నది.

Read More
Home Page Sliderhome page sliderTelangana

నకిలీ ఆర్మీఅధికారులతో జాగ్రత్త..

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరిహద్దులో కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఇవాళ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Read More
home page sliderHome Page SliderNational

ఐపీఎల్ 2025 వాయిదా..

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

పాక్‌ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి

పాక్‌ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. రేపు కల్లితండాకు వీర మురళీ

Read More