Author: Ismail Shaik

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

చంద్రబాబుకు భక్తి లేదు.. భయం లేదు

చంద్రబాబుకు దేవుడి పట్ల భయం లేదని, భక్తి అసలే లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ముఖ్యమంత్రి

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

శ్రీలంకలో ఇరాన్‌ నౌకపై దాడి.. 101 మంది గల్లంతు!

శ్రీలంక దక్షిణ తీరంలో సముద్ర విపత్తు సంభవించింది. ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామిలో జరిగిన దాడిలో 101 మంది గల్లంతయ్యారని, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని

Read More
Home Page Sliderhome page sliderInternational

కొత్త సుప్రీంను చంపేస్తాం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణాంతనంతరం , ఆ దేశ తదుపరి పగ్గాలు చేపట్టబోయే నాయకుడిపై ఇజ్రాయెల్ ముందస్తుగానే “మరణశాసనం” రాసింది. ఇజ్రాయెల్ రక్షణ

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త

రాబోయే వేసవి కాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderInternational

క్షిపణి నిల్వలపై పెంటగాన్ నివేదిక లీక్..?

అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)కు చెందిన ఒక రహస్య నివేదిక లీక్ కావడం సంచలనంగా మారింది.

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

ఇరాన్‌లో కుర్దీష్‌ గ్రూపులతో మాస్టర్ ప్లాన్

ఇరాన్ అంతర్గత రాజకీయాలను దెబ్బతీసేందుకు అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) ఒక భారీ “మాస్టర్ ప్లాన్” సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌లోని ప్రస్తుత

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

బాల్క సుమన్ విడుదల

మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 14 రోజుల రిమాండ్ తర్వాత బుధవారం ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

ములుగు ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష

ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల మంత్రులు ఉత్తమ్ కుమార్

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

నాణ్యత మన బ్రాండ్ కావాలి

అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ తన ముద్ర వేయాలంటే నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత బడ్జెట్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అరవ శ్రీధర్ కేసులో హైకోర్టుకు హర్షవీణ

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఎమ్మెల్యే తనను మోసం చేయడమే కాకుండా, తనపై

Read More