Author: sri harini

Home Page Sliderindia-pak warNationalNewsPoliticsTrending Today

గుజరాత్ రాష్ట్రంలో వాటిపై నిషేధం..

గుజరాత్ రాష్ట్రంలో పాక్ బోర్డర్ ప్రదేశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భుజ్ వంటి ప్రదేశాలలో పాక్ నుండి ఎటాక్ జరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Read More
Home Page Sliderindia-pak warNationalNews AlertPoliticsTrending Today

మీడియాకు కేంద్రం హెచ్చరిక..

సోషల్ మీడియా ఛానెళ్లకు కేంద్ర రక్షణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రక్షణ కార్య కలాపాలకు సంబంధించిన లైవ్ కవరేజీలకు అనుమతి లేదని, మీడియా

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

సింధూ జలాలపై స్పందించిన ప్రపంచబ్యాంక్

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో ముఖ్యమైనది సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. అయితే

Read More
crimeHome Page SliderTelanganatelangana,Trending Todayviral

ఆర్మీకి విరాళాలివ్వండి..కొత్తమోసం..

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడుతున్నారు. తాము ఆర్మీ అధికారులమని, ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు ఆర్థిక సహాయం

Read More
Breaking NewsHome Page SliderNews AlertSports

IPL అభిమానులకు షాక్..

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌పై బీసీసీఐ నిరవధిక వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అభిమానులకు షాక్ తగిలింది. ఇప్పటికే లీగ్ దశను దాటి ప్లేఆఫ్స్‌కు

Read More
Home Page Sliderindia-pak warInternationalTrending Today

పాక్‌లో ముదురుతున్న ఇంటిపోరు..

పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ దాడులతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే మరోపక్క ఇంటిపోరుతో సతమతమవుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగబాటుకు తెగబడ్డారు. మాజీ ప్రధాని

Read More
Andhra PradeshHealthHome Page SliderNews AlertSpiritual

తిరుమలలో హోటల్స్‌కు టీటీడీ వార్నింగ్..

తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో గురువారం హోట‌ళ్ల నిర్వాహ‌కులు, స్థానికులతో టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స‌మావేశం నిర్వ‌హించారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు వివిధ

Read More
Breaking NewsHome Page Sliderindia-pak warInternationalTrending Today

చేతులెత్తేసిన చైనా..కానీ దొంగచాటుగా..

భారత్- పాక్ ఉద్రిక్తలపై చైనా స్పందిస్తూ సంయమనం పాటించాలని పేర్కొంటోంది. భారత్-పాక్ మధ్య కల్పించుకోలేమని చేతులెత్తేసింది. కానీ పంజాబ్, జమ్మూలో పాకిస్తాన్ ప్రయోగించిన ప్రొజెక్టైల్స్ చైనాకు చెందినవిగా

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,Trending Today

‘దేశం వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లే’..రేవంత్ రెడ్డి

ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులున్నారని, ఉగ్రవాదుల పీచమణిచే వరకూ ఇది కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో

Read More
Breaking NewsNationalNews AlertPoliticsTrending Today

చండీగఢ్‌లో టెన్షన్..సైరన్ మోతలు

భారత్- పాక్‌ల మధ్య డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు ఉద్రిక్తతకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జమ్మూలో బ్లాక్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లను

Read More