Skip to content
Thursday, July 10, 2025
Latest:
  • నేను వస్తే రైతుల తలలు పగలగొడతారా: వైఎస్ జగన్
  • రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు చేస్తున్నారు : వైఎస్ జగన్
  • కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి
  • విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు
  • ఓవైసి కాలేజీ ని కూల్చలేము… హైడ్రా కమిషనర్..
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
NationalNews

జాతీయ పతాకమే దేశ ప్రజల డీపీ

August 2, 2022 sri harini

మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ప్రజలందరూ మూడు రోజుల పాటు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని, ఆగస్టు 13 నుండి 15 వరకూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలనీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 2 నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. దేశప్రజలందరూ ఆయనకు ఋణపడి ఉంటారనీ, మనమెంతో గర్వించే రీతిలో జాతీయ పతాక రూపకల్పన చేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తన సోషల్ మీడియా ఖాతాల (DP) ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీపీలను మార్చానని… అందరూ కూడా త్రివర్ణ పతాకంతో కూడిన ప్రొఫైల్ ఫోటో డీపీగా మార్చుకోవాలని కోరారు. ఆయన కూడా తన డీపీ చేంజ్ చేసి ట్వీట్ చేసారు.

అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడిచి, తమ ఖాతాల డీపీలను జెండా రంగులతో నింపేసారు. దేశ ప్రజలందరూ కూడా తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ, ఆగస్టు 2-15 తేదీల మధ్య సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్… డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని అభ్యర్థించారు. అలాగే ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకున్నారు.

  • లోక్‌సభలో పచ్చి వంకాయతో ఎంపీ రచ్చ రంబోలా..!
  • ఏపీలో ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు

You May Also Like

సీఎం జగన్ ఓ చేతకాని దద్దమ్మ:చంద్రబాబు

May 4, 2023 admin

టార్గెట్ హైదరాబాద్

August 10, 2022 admin

సైనికులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

May 19, 2025 sameer Mohd

National

కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి
home page sliderHome Page SliderNationalNewsNews AlertTrending TodayVideosviral

కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి

July 9, 2025 Ismail Shaik

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నది పై ఉన్న గంభీర్‌ వంతెన బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో

విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు
accidentHome Page Sliderhome page sliderNationalNewsNews Alertviral

విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు

July 9, 2025 Ismail Shaik
స‌మంత‌-రాజ్ రిలేష‌న్‌పై వ‌చ్చిన క్లారిటీ..
home page sliderHome Page SliderNationalNewsNews Alerttelangana,viral

స‌మంత‌-రాజ్ రిలేష‌న్‌పై వ‌చ్చిన క్లారిటీ..

July 9, 2025 Ismail Shaik
ప్రభుత్వానికి చేరిన కీలక నివేదిక..వీడనున్న మిస్టరీ
Home Page SliderNationalNews Alertviral

ప్రభుత్వానికి చేరిన కీలక నివేదిక..వీడనున్న మిస్టరీ

July 8, 2025 sri harini

International

ఐసీసీ సీఈఓ గా భారత మీడియా మొఘల్
BusinessHome Page SliderInternationalNews AlertSports

ఐసీసీ సీఈఓ గా భారత మీడియా మొఘల్

July 8, 2025 sri harini

దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితుల య్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన

పట్టుదలతో చరిత్ర సృష్టించిన టీమిండియా..
Home Page SliderInternationalNewsSports

పట్టుదలతో చరిత్ర సృష్టించిన టీమిండియా..

July 7, 2025 sri harini

ManaSarkar Youtube

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Spiritual

Today Top Stories

  • నేను వస్తే రైతుల తలలు పగలగొడతారా: వైఎస్ జగన్
  • రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు చేస్తున్నారు : వైఎస్ జగన్
  • కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి
  • విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు

Most Viewed

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (8,601)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,217)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (4,877)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (4,722)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (4,493)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,227)
Copyright © 2025 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.