Skip to content
Tuesday, July 14, 2026
Latest:
  • రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం
  • ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ
  • ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత
  • బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
NationalNews

జాతీయ పతాకమే దేశ ప్రజల డీపీ

August 2, 2022 sri harini

మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ప్రజలందరూ మూడు రోజుల పాటు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని, ఆగస్టు 13 నుండి 15 వరకూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలనీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 2 నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. దేశప్రజలందరూ ఆయనకు ఋణపడి ఉంటారనీ, మనమెంతో గర్వించే రీతిలో జాతీయ పతాక రూపకల్పన చేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తన సోషల్ మీడియా ఖాతాల (DP) ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీపీలను మార్చానని… అందరూ కూడా త్రివర్ణ పతాకంతో కూడిన ప్రొఫైల్ ఫోటో డీపీగా మార్చుకోవాలని కోరారు. ఆయన కూడా తన డీపీ చేంజ్ చేసి ట్వీట్ చేసారు.

అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడిచి, తమ ఖాతాల డీపీలను జెండా రంగులతో నింపేసారు. దేశ ప్రజలందరూ కూడా తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ, ఆగస్టు 2-15 తేదీల మధ్య సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్… డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని అభ్యర్థించారు. అలాగే ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకున్నారు.

  • లోక్‌సభలో పచ్చి వంకాయతో ఎంపీ రచ్చ రంబోలా..!
  • ఏపీలో ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు

You May Also Like

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు పై రౌండ్ టేబుల్ సమావేశం

September 25, 2024 sameer Mohd

‘పాకిస్తాన్‌ను ‘ఫేట్ గ్రే’ లిస్ట్‌లో పెట్టాలి’..ఓవైసీ

June 1, 2025 sri harini

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నటుడు

November 11, 2024 sri harini

National

రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం
Home Page SliderNationalNews

రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం

July 14, 2026 Satyanarayana AVV

వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జమ్మూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి

ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ
Home Page SliderNationalNewsNews AlertTrending Today

ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ

July 14, 2026 Satyanarayana AVV
ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత
Home Page SliderNationalNewsNews AlertTrending Today

ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత

July 14, 2026 Satyanarayana AVV
హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం
Home Page SliderNationalNewsNews AlertTrending Today

హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం

July 12, 2026 Satyanarayana AVV

International

ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Home Page SliderInternationalNewsNews Alert

ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

July 14, 2026 Satyanarayana AVV

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ అణు కేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలోనే ఉందని,

నెతన్యాహుకు ఎన్నికల సవాల్
Home Page SliderInternationalNewsNews AlertTrending Today

నెతన్యాహుకు ఎన్నికల సవాల్

July 13, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం July 14, 2026
  • ఈ20 ఇంధనంపై నితిన్ గడ్కరీ వివరణ July 14, 2026
  • ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు July 14, 2026
  • ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత July 14, 2026
  • బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్ July 14, 2026
  • రూ.668 కోట్లతో ఈఎస్‌ఐ వైద్య ప్రాజెక్టులు ప్రారంభం July 14, 2026
  • నెల్లూరు ఏఓ హత్య కేసు నిందితుడి దారుణం -భార్యాపిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య July 14, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,520)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,114)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,922)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,689)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,476)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,983)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.