Andhra Pradeshhome page sliderHome Page Slider

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై కోడి గుడ్లతో దాడి

విజయవాడలోని ఆంధ్ర రత్నా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రత్నా భవన్ గేట్ వద్ద పోలీసులతో ఏపీసీసీ చీఫ్ షర్మిల వాగ్వాదం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.