mosque clashes

Home Page SliderNational

మసీదుపై చెలరేగిన ఘర్షణలు.. 4గురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు ఆదేశించిన సర్వే స్థానికులు మరియు పోలీసుల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది.

Read More