Author: sameer Mohd

Home Page Sliderhome page sliderNational

తప్ప తాగి కారుతో బైకును ఢీకొట్టిన మహిళ.. 14 ఏళ్ల బాలిక మృతి

ఓ మహిళా ఫుల్లుగా మద్యం తాగి అతి వేగంగా కారు నడుపుతూ బైకును ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న 14 ఏళ్ల బాలిక మృతి చెందింది.

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

హత్య వీడియో వైరల్.. మిస్టరీగా మారిన కేసు

ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతుడి వివరాలు తెలియక,

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

సింహాచలం ఘటనపై పాల్ సీరియస్

ఏపీలోని విశాఖ సింహాచలంలో చందనోత్సవం సంధర్భంగా భారీ వర్షానికి క్యూలైన్‌పై గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. ఈ ఘటనపై ప్రజా శాంతి పార్టీ పాల్ స్పందించారు.

Read More
home page sliderHome Page SliderTelangana

కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ చామల హర్షం

దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ స్పందించారు. ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై కోడి గుడ్లతో దాడి

విజయవాడలోని ఆంధ్ర రత్నా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు

Read More
Home Page Sliderhome page sliderNational

హీరో అజిత్‌కు ప్రమాదం

ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకొని హీరో అజిత్ తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే.. భారీ

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

కారు బీభత్సం.. ఆరుగురు మృతి

ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాప్ ఇంట్లోకి దూసుకెళ్లింది.

Read More
Home Page Sliderhome page sliderNational

జైలులో పెళ్లి.. కేసు పెట్టిన బాధితురాలే వధువు..

జైలులో చాలా కఠినంగా రూల్స్ ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా.. ఒక్క రోజు బయటకు పంపాలన్నా అనేక రూల్స్ అడొస్తాయి. అలాంటిది

Read More
home page sliderHome Page SliderInternational

24 గంటల్లో అటాక్ చేస్తరు..

తమ దేశంపై రానున్న 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక చర్యకు సిద్ధం అవుతుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ ఆరోపించారు. దాడులకు సంబంధించి

Read More
Home Page Sliderhome page sliderNational

అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనం

సెంట్రల్ కోల్ కతాలోని ఓ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహన మయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి

Read More