Author: sameer Mohd

Home Page Sliderhome page sliderTelangana

రన్నింగ్ కారులో మంటలు..

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తా లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు కారులో

Read More
home page sliderHome Page SliderTelangana

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ ప్రారంభం..

మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నుస్తులాపూర్‌లో ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల రాప్తాడులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర చోటుచేసుకున్న పరిణామాలపై

Read More
home page sliderHome Page SliderTelangana

వివాదంలో సింగిల్ సినిమా ట్రైలర్

టాలీవుడ్ లో సింగిల్ సినిమా ట్రైలర్ వివాదంలో చిక్కుకుంది. మూవీ ట్రైలర్ లో హీరో శ్రీవిష్ణు శివయ్య అనడంపై వివాదం చెలరేగింది. కన్నప్ప సినిమాలో విష్ణు డైలాగ్

Read More
home page sliderHome Page SliderTelangana

మా వేతనాలు.. మాకివ్వండి.. విరించి ఆసుపత్రిలో స్టాఫ్ ఆందోళన

గత 2 నెలలుగా జీతాలు ఆలస్యం చేస్తున్నందుకు యాజమాన్యంపై విరించి హాస్పిటల్ హౌస్ కీపింగ్, నర్సు ఆందోళన బాట పట్టారు. మా వేతనాలు మాకివ్వండి అంటున్న ఉద్యోగస్థులను

Read More
home page sliderHome Page SliderTelangana

అర్దరాత్రి క్షుద్రపూజల కలకలం

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అర్దరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపింది. అయోధ్య నుండి వచ్చిన స్వామిజీ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read More
Home Page Sliderhome page sliderTelangana

తల్లిని అడవిలో వదిలేసిన కూతురు

నవ మాసాలు మోసి కని.. పెంచి పెద్ద చేసిన తల్లి. ఇప్పుడు జీవిత చరమాంకంలో ఉంది. ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండి సాగాల్సిన కూతురు కర్కశంగా

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

ట్రాక్టర్ తో పాటు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో ఏనుగులు హల్ చల్ చేశారు. ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి రైతు సూర్యనారాయణ ట్రాక్టర్, కోకో,

Read More
home page sliderHome Page SliderNational

స్నేహితులతో పందెం.. 5 ఫుల్ బాటిళ్లు తాగి యువకుడు మృతి

ఓ యువకుడు స్నేహితులతో కలిసి పందెం కాశాడు. నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటిళ్లు మందు తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్న కొందరు యువకులు

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొందరు

Read More