Author: sameer Mohd

home page sliderHome Page SliderNational

ముస్లిం, కాశ్మీరీలపై వ్యతిరేకత వద్దు..

ముస్లింలకు, కాశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని మేము కోరుకోవడం లేదని భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి అన్నారు. తమకు శాంతి మాత్రమే కావాలి..

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన విష్ణు

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సినీ నటుడు, మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు పరామర్శించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ధైర్యం

Read More
Home Page Sliderhome page sliderTelangana

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు..

ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు.. పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’

Read More
Home Page Sliderhome page sliderTelangana

మహిళలు బస్సు ఎక్కకూడదన్న ఆర్టీసీ డ్రైవర్

హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్డు దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సును డ్రైవర్ ఆపలేదు. రన్నింగ్ బస్సు ఎక్కి మహిళ కిందపడింది. మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమెకు

Read More
home page sliderHome Page SliderTelangana

భూ వివాదం.. కత్తులు, రాళ్లతో దాడి

ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ సర్వే నంబర్

Read More
Home Page Sliderhome page sliderTelangana

నిలిచిపోయిన మెట్రో ట్రైన్

హైదరాబాద్ లో ఒక్కసారిగా మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. మియాపూర్ టూ ఎల్బీ నగర్ రూట్‌లో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 20 నిమిషాల

Read More
Home Page Sliderhome page sliderNational

వెంటాడి వెంటాడి అంతం చేస్తాం..

పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు

Read More
home page sliderHome Page SliderTelangana

ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం పట్టివేత..

హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన విమాన సిబ్బంది దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. మస్కట్

Read More
Home Page Sliderhome page sliderTelangana

కాలేజీకి రాని అధ్యాపకులు.. నిలిచిన డిగ్రీ పరీక్ష

మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు..

సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో కాంట్రాక్టర్ విస్తుపోయే నిజాలు చెప్పారు. కమిటీ ముందు ఆయన

Read More