home page sliderHome Page SliderNational

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం దాడి

ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకోబడ్డాయి. ఈ దాడుల్లో ఒకరు మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే పౌరులపై పాక్ చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. పాక్ సరిహద్దు పాంత్రాల్లో ఉన్న పౌరుల భద్రతపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారించింది.